మరోసారి పెద్ద మనసు చాటుకున్న సుందర్ పిచాయ్
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభంలో భారతీయులను ఆదుకునేందుకు  ఆల్ఫాబెట్, గూగుల్ సీఈఓ  సుందర్ పిచాయ్   మరోసారి తన పెద్ద మనసు  చాటుకున్నారు.  గివ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థకు  భారీ విరాళాన్ని ప్రకటించారు. రూ .5 కోట్లు విరాళంగా ఇవ్వనున్నారు.  భారతదేశంలో   కోవిడ్ -19,  లాక్‌డౌన్‌  ఇబ్బందుల్లో ఉన్నా రోజువారీ వ…
ఐపీఎల్‌పై నీలినీడలు.. టికెట్లపై నిషేధం..!
ముంబై : చైనాలోని వుహాన్‌ నగరంలో పురుడుపోసుకున్న ప్రమాదకర  కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)  కొద్దికాలంలోనే ప్రపంచ దేశాలను చుట్టిముట్టింది. ఏ రంగాన్నీ వదలకుండా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఆఖరికి క్రీడారంగంపై కూడా తన ప్రభావాన్ని చూపుతోంది.  కరోనా కారణంగా ఇప్పటికే పలు టోర్నీలు రద్దు అయిన విషయం తెలిసిందే.…
పదో వసంతంలోకి వైఎస్సార్‌ సీపీ, సీఎం జగన్‌ ట్వీట్‌
మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి  ఆశయాల స్ఫూర్తితో పుట్టిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రేపు (గురువారం) తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో ఏడాదిలోకి అడుగుపెట్టబోతుంది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ట్వీట్‌ చేశారు. ‘వైఎస్సార్‌ సీపీ  రేపు 10వ సంవత్సరంలోకి అడుగుపెడ…
మైనర్‌ అదృశ్యం: ‘జూ’ బోనులో ముక్కలై
లాహోర్ :  కనిపించకుండాపోయిన బాలుడు  స్థానిక జూలోని సింహపుబోనులో ముక్కలై కనిపించడం కలకలం రేపింది.  లాహోర్  సఫారి పార్క్‌లో  సోమవారం ఈ విషాదం చోటు చేసుకుంది. సఫారి పార్క్ లాహోర్ డైరెక్టర్ చౌదరి షాఫ్‌కత్‌ అందించిన సమాచారం ప్రకారం మరణించిన మైనర్‌ బాలుడిని బిలాల్‌ (18) గా గుర్తించారు. అతని బట్టలు ఆధారంగ…
భారత్‌ మెనూ ట్రంప్‌నకు నచ్చేనా?
న్యూఢిల్లీ:  అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్‌ ట్రంప్‌  పర్యటన కోసం భారత్‌ చాలానే ఏర్పాట్లు చేసింది. ఆయనకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంది. అయితే అందరూ ‘ట్రంప్‌.. భారత్‌ గురించి ఏం మాట్లాడుతారు... ఈ పర్యటనతో భారత్‌- అమెరికా సంబంధాలు ఎలా మెరుగుపడతాయి’ అని ఆలోచిస్తుంటే ట్రంప్‌ సిబ్బంది మాత్…
అడ్డు తొలగించేందుకే హతమార్చారు
తూర్పు గోదావరి, సర్పవరం (కాకినాడ రూరల్‌):  కాకినాడ నగరంలోని గొడారిగుంట దుర్గానగర్‌లో ఈ నెల 19న అర్ధరాత్రి అత్యంత కిరాతకంగా లారీ డ్రైవర్‌ నక్కా బ్రహ్మానందం అనే బ్రహ్మాజీ (29) హత్యకు గురయ్యాడు. ఈ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. దీనిపై సర్పవరం పోలీసు స్టేషన్‌లో సోమవారం జిల్లా అడిషనల్‌ ఎస్పీ (అడ్…